Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక గ్రాము డైమండ్ కొంటే 2 గ్రాముల బంగారం నాణెం ఫ్రీ

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (19:32 IST)
చెన్నై మైలాపూరులోని శాంథోమ్ హైరోడ్డులో ఉన్న సమ్మర్ ప్యాలెస్‌లో వీజే జ్యూవెలరీ 'విజన్ జ్యూవెలరీస్' పేరుతో ఒక డైమండ్, గోల్డ్ నగల ప్రదర్శనను శనివారం ప్రారంభించింది. ఇది ఈ నెల 27వ తేదీ వరకు జరుగనుంది. ఈ మూడు రోజుల్లో ఒక కారెట్ వజ్రాభరణాలను కొనుగోలు చేసే కస్టమర్లకు రెండు గ్రాముల బంగారు నాణెంను ఉచితంగా అందజేస్తారు. అక్షయ త్రిథియ ప్రత్యేక రాయితీ పేరుతో ఒక గ్రాము బంగారం కొనుగోలు చేసే వారికి ఒక గ్రాము వెండి నాణెంను ఇస్తారు. ఈ ఎగ్జిబిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుళ్ నటరాజన్ ప్రారంభించారు.
 
ఈ ప్రారంభ వేడుకలో ప్రముఖ సినీ నిర్మాత సుజాత విజయకుమార్, వీజే జ్యూవెలరీ విజన్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కృష్ణమూర్తి, సి.కృష్ణయ్య శెట్టి గ్రూప్ ఆఫ్ జ్యూవెలరీస్ స్టోర్ హెడ్ ప్రసాద్ కేకే తదితరులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఈ తరహా ఆఫర్‌ను ఇప్పటివరకు ఏ ఒక్క ఆభరణ నగల కంపెనీ ఇవ్వలేదని నిర్మాత సుజాత విజయకుమార్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments