Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక గ్రాము డైమండ్ కొంటే 2 గ్రాముల బంగారం నాణెం ఫ్రీ

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (19:32 IST)
చెన్నై మైలాపూరులోని శాంథోమ్ హైరోడ్డులో ఉన్న సమ్మర్ ప్యాలెస్‌లో వీజే జ్యూవెలరీ 'విజన్ జ్యూవెలరీస్' పేరుతో ఒక డైమండ్, గోల్డ్ నగల ప్రదర్శనను శనివారం ప్రారంభించింది. ఇది ఈ నెల 27వ తేదీ వరకు జరుగనుంది. ఈ మూడు రోజుల్లో ఒక కారెట్ వజ్రాభరణాలను కొనుగోలు చేసే కస్టమర్లకు రెండు గ్రాముల బంగారు నాణెంను ఉచితంగా అందజేస్తారు. అక్షయ త్రిథియ ప్రత్యేక రాయితీ పేరుతో ఒక గ్రాము బంగారం కొనుగోలు చేసే వారికి ఒక గ్రాము వెండి నాణెంను ఇస్తారు. ఈ ఎగ్జిబిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుళ్ నటరాజన్ ప్రారంభించారు.
 
ఈ ప్రారంభ వేడుకలో ప్రముఖ సినీ నిర్మాత సుజాత విజయకుమార్, వీజే జ్యూవెలరీ విజన్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కృష్ణమూర్తి, సి.కృష్ణయ్య శెట్టి గ్రూప్ ఆఫ్ జ్యూవెలరీస్ స్టోర్ హెడ్ ప్రసాద్ కేకే తదితరులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఈ తరహా ఆఫర్‌ను ఇప్పటివరకు ఏ ఒక్క ఆభరణ నగల కంపెనీ ఇవ్వలేదని నిర్మాత సుజాత విజయకుమార్ చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments