యాక్సిస్‌ బ్యాంకులో 15వేల ఉద్యోగాలు.. రాజీనామాలతో వెళ్లిపోతున్నారు..

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (12:02 IST)
ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంక్ యాక్సిస్‌లో 15వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే యాక్సిస్ బ్యాంకులో కొందరు ఉద్యోగులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పటికే వారి స్థానాల్లో యాక్సిస్ బ్యాంకులో 28,000 మంది ఉద్యోగులను నియమించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. మరికొన్ని నెలల్లో మరో నాలుగు వేల మందిని యాక్సిస్ బ్యాంకు నియమించుకున్నట్టు సమాచారం. 
 
కొత్త మేనేజ్‌మెంట్ డ్రైవ్ కొత్త వృద్ధికి నెట్టడంతో, యాక్సిస్ బ్యాంక్ గత కొన్ని నెలల్లో అనేక రాజీనామాలను చూస్తోంది. గత కొన్ని నెలలుగా సుమారు 15 వేల మంది ఉద్యోగులు బ్యాంకును విడిచిపెట్టారు. ఇందులో మిడ్, బ్రాంచ్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. అలా వెళ్ళిపోయిన వారితో పాటు వారిస్థానాల్లో మరి కొంతమంది ఉద్యోగులను భర్తీ చేయనున్నారు.
 
సీనియర్ స్థాయిలో నిష్క్రమణలతో కస్టమర్లు, బ్యాంకర్ల మధ్య సంబంధాలు.. బ్యాంక్ డెవలప్‌ను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరి బ్యాంక్ పనిచేసే విధానాన్ని పునరుద్ధరిస్తున్నారు. తాజాగా 15000 మంది నియామకంతో యాక్సిస్ పనితనం వేగవంతం అవుతుందని అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments