Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిరసం, పెరుగు, లావెండర్ ఆయిల్.. ఈ మూడింటిని?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:53 IST)
ఉల్లిరసంలో శెనగపిండి, మీగడ చేర్చి ముఖానికి రాసుకుంటే.. చర్మం మెరిసిపోతుంది. ఉల్లిరసంతో కూడిన ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు చేస్తే పిగ్మెంటేషన్ తగ్గి చర్మం మెరిసిపోతుంది. చర్మం నిర్జీవంగా తయారైతే ఉల్లి రసాన్ని నేరుగా ముఖం మీద పూసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్‌, విటమిన్లు చర్మానికి సరిపడా పోషణను అందిస్తాయి. 
 
అలాగే ఉల్లి రసంలో కాటన్‌ను ముంచి రోజూ ఉదయం పూట ముఖ చర్మానికి రాసుకుంటే చర్మం కోమలంగా తయారవుతుంది. ఇలా చేస్తే వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. ఉల్లిరసంలోని విటమిన్ సి.. చర్మంపై వున్న మచ్చలను తొలగిస్తుంది. 
 
ఒక టేబుల్ స్పూన్ ఉల్లిరసానికి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, నాలుగైదు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రెండు స్పూన్ల నిమ్మరసం, రెండు స్పూన్ల ఉల్లి రసం చేర్చి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం తళతళ మెరిసిపోతుంది. రోజూ పసుపు, ఉల్లిరసాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంపై వున్న మచ్చలు తొలగిపోతాయని బ్యూటీషియన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : రాజాసింగ్

దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు

'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

తర్వాతి కథనం
Show comments