Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెుటిమలతో బాధపడుతున్నారా? ఓట్స్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

కాంతిహీనంగా మారిన చర్మం మృదువుగా మారాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు. మెుటిమలు, మచ్చలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు పోగొట్టుకోవడానికి ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్ మంచివంటున్నారు నిపుణులు.

Webdunia
బుధవారం, 11 జులై 2018 (12:24 IST)
కాంతిహీనంగా మారిన చర్మం మృదువుగా మారాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు. మెుటిమలు, మచ్చలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు పోగొట్టుకోవడానికి ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్ మంచివంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయలు, డ్రై ప్రూట్స్ ఇలా వాటిల్లో దొరికే పదార్థాలతోనే చక్కని ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చును.
 
ముందుగా ఓట్స్, తేనే కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌‌లోకి తీసుకుని అందులో శెనగపిండి, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఆలివ్ ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రచేసుకోవాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. ఇలా చేసుకుంటే ముఖంలో గల మెుటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. మీ ముఖం అందంగా, మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments