ముఖం కాంతివంతంగా చేసే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌, ఎలా అప్లై చేయాలి?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (23:38 IST)
చర్మం ప్రకాశవంతంగా వుండేందుకు విటమిన్ ఇ క్యాప్సూల్ మాస్క్ వేసుకుంటారు. రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుండి నూనెను పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి. బాగా కలిపాక ముఖం మీద అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

 
విటమిన్ ఇ, పెరుగు చర్మం నుండి అన్ని మలినాలను శుభ్రపరుస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి పోషణ, తేమను అందిస్తుంది. మచ్చలు- డార్క్ స్పాట్‌లను తగ్గించడం ద్వారా నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నిమ్మరసం సహజ చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది.

 
ఐతే నిమ్మరసం కాస్తంత చికాకు కలిగించవచ్చు, కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని వాడకపోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments