ముఖం కాంతివంతంగా చేసే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌, ఎలా అప్లై చేయాలి?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (23:38 IST)
చర్మం ప్రకాశవంతంగా వుండేందుకు విటమిన్ ఇ క్యాప్సూల్ మాస్క్ వేసుకుంటారు. రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుండి నూనెను పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి. బాగా కలిపాక ముఖం మీద అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

 
విటమిన్ ఇ, పెరుగు చర్మం నుండి అన్ని మలినాలను శుభ్రపరుస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి పోషణ, తేమను అందిస్తుంది. మచ్చలు- డార్క్ స్పాట్‌లను తగ్గించడం ద్వారా నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నిమ్మరసం సహజ చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది.

 
ఐతే నిమ్మరసం కాస్తంత చికాకు కలిగించవచ్చు, కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని వాడకపోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోడీ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్, video

Kolkata: బురఖాతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య-గణిత పరీక్ష బాగా రాయలేదని?

Jaipur road accident: కోట-జైపూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

జగన్మోహన్ రెడ్డి మోదీ దత్తపుత్రుడు.. బీజేపీకి బినామీగా మారారా? -షర్మిల ఫైర్

Berkeley: శాన్ ఫ్రాన్సిస్కోలో 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అదృశ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాగిణి-3లో తమన్నా భాటియా.. అమీర్ ఖాన్ కుమారుడితో రొమాన్స్

Sita Payanam Review: యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన సీతా పయనం రియల్ రివ్యూ

Vijay Devarakonda: రూ.60 కోట్ల ఆఫర్ వచ్చినా వద్దని వదులుకున్న విజయ్- రష్మిక

ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

Srivishnu: విష్ణు విన్యాసం లో శ్రీ విష్ణు, నయన సారిక ల లవ్లీ కెమిస్ట్రీ

తర్వాతి కథనం
Show comments