Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం కాంతివంతంగా చేసే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌, ఎలా అప్లై చేయాలి?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (23:38 IST)
చర్మం ప్రకాశవంతంగా వుండేందుకు విటమిన్ ఇ క్యాప్సూల్ మాస్క్ వేసుకుంటారు. రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుండి నూనెను పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి. బాగా కలిపాక ముఖం మీద అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

 
విటమిన్ ఇ, పెరుగు చర్మం నుండి అన్ని మలినాలను శుభ్రపరుస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి పోషణ, తేమను అందిస్తుంది. మచ్చలు- డార్క్ స్పాట్‌లను తగ్గించడం ద్వారా నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నిమ్మరసం సహజ చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది.

 
ఐతే నిమ్మరసం కాస్తంత చికాకు కలిగించవచ్చు, కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని వాడకపోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో వున్నారు.. జగన్

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

వెర్రిమొర్రి పిందెల్లారా, అతి భారీ వర్షం కురిస్తే అమరావతి మాత్రమే కాదు, ముంబై, హైదరాబాద్ కూడా జలమయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments