Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం కాంతివంతంగా చేసే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌, ఎలా అప్లై చేయాలి?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (23:38 IST)
చర్మం ప్రకాశవంతంగా వుండేందుకు విటమిన్ ఇ క్యాప్సూల్ మాస్క్ వేసుకుంటారు. రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుండి నూనెను పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి. బాగా కలిపాక ముఖం మీద అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

 
విటమిన్ ఇ, పెరుగు చర్మం నుండి అన్ని మలినాలను శుభ్రపరుస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి పోషణ, తేమను అందిస్తుంది. మచ్చలు- డార్క్ స్పాట్‌లను తగ్గించడం ద్వారా నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నిమ్మరసం సహజ చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది.

 
ఐతే నిమ్మరసం కాస్తంత చికాకు కలిగించవచ్చు, కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నట్లయితే నిమ్మరసాన్ని వాడకపోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments