Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసం ప్యాక్‌తో ఎన్ని లాభాలో..?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (16:06 IST)
చాలామందికి ముఖంపై మెుటిమలు విపరీతంగా ఉంటాయి. ఇవి చర్మం అందాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఈ మెుటిమల కారణంగా నల్లటి మచ్చలు కూడా వస్తుంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఏవేవో బయట దొరికే క్రీమ్స్ కాకుండా ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలు ఎలా ఉపయోగించాలో చూద్దాం..
 
పాలలోని న్యూట్రియన్స్ చర్మ ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇక నిమ్మ గురించి చెప్పాలంటే.. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. మరి ఈ రెండింటిని జతచేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
టమోటా ప్యాక్ వేసుకుంటే నల్లటి చర్మం తెల్లగా మారుతుంది. దాంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకుపంపుతుంది. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. మరి ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. 2 టమోటాలను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా శెనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
నిమ్మ ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగిస్తుంది. శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. దంతాలు దృఢంగా చేస్తుంది. ఇటువంటి నిమ్మరసంతో ప్యాక్ వేసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. ఒట్టి నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత దూదితో మర్దన చేసుకుని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments