Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల పగుళ్లకు అరటి గుజ్జును పూతలా వేసుకుంటే..?

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (15:15 IST)
పాదాల పగుళ్లకు అరటి గుజ్జు భేష్‌గా పనిచేస్తుంది. పాదాలు మృదువుగా తయారు కావాలంటే.. అరటి పండు గుజ్జును పాదాలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే పాదాల్లో ఏర్పడే ముడతలు కూడా తొలగిపోతాయి. అలాగే యాంటీ యాక్సిడెంట్స్ గుణాలున్న తేనెను వాడితే పాదాల పగుళ్లు ఏర్పడవు. 
 

రెండు స్పూన్ల బియ్యం పిడితో ఒక స్పూన్ తేనె, ఆపిల్ సిడర్ వెనిగర్‌ను చేర్చి పేస్టులా తయారు చేసి పాదాలకు పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
ఇంకా పావు కప్పు వేపాకు పేస్టులో కాస్త సున్నం కలిపి పాదాలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత పాదాలను స్క్రబ్ చేసి కడగాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే బొప్పాయి గుజ్జు, ఎండిన బంగాళాదుంపల పొడి, మెంతికూర గుజ్జును కూడా పాదాలకు పూతలా రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగిస్తే.. పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments