Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగిలిన పాదాలు.. నిమ్మరసంతో ఉపశమనం...!

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (14:32 IST)
పాదాలు పగిలాయంటే తీవ్ర నొప్పి కలుగుతుంది. కొన్ని సమయాల్లో పగుళ్లలో నుంచి రక్తం కూడా కారుతుంది. పాదాలు పగుళ్లు లేకుండా మృధువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. అసలు పాదాల పగుళ్లకు తేమ లేకపోవడమే కారణమని వైద్యులు తెలుపుతున్నారు. కనుక పాదాల పగుళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాసుకోవాలి. రోజుకు రెండు సార్లు పాదాలను కడిగి, తుడుచుకుని, తర్వాత క్రీములను పాదాలకు రాసుకోవాలి. 
 
రాత్రి వేళల్లో పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్‌లు వేసుకోవాలి. వీలుపడితే పగటి సమయంలో కూడా సాక్స్‌లు ధరించడం ఉత్తమం. పాదాల గట్టిదనం పోయి మృదువుగా అవ్వాలంటే నిమ్మరం రాసుకుని, పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే సరి. 
 
పాదాలను కడుకున్న తర్వాత మెత్తటి టవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తర్వాత వాజిలైన్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పాదాలకు రాసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా పాదాలపై పగుళ్లు పోయి బ్యూటీగా తయారవుతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments