సౌందర్యానికి పసుపు, నిమ్మకాయ ఎలా పనిచేస్తాయో తెలుసా?

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (23:14 IST)
నిమ్మకాయలో సహజంగా విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం నుండి జిడ్డును తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నిమ్మరసం- పంచదార మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 5-7 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయండి.

 
పసుపు, ప్రధాన భాగం కర్కుమిన్ కలిగి ఉన్న ఒక సాధారణ మసాలా. సహజ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా శరీర మంట నుండి బయటపడటానికి, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. శెనగపిండిలో అర టీస్పూన్ పసుపు వేసి పేస్టులా తయారు చేసి, దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి నీళ్లలో కలపాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించి, ఆరిపోయే వరకు వదిలి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments