Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో గుడ్డు తెల్లసొనను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

కొందమంది ముఖంపై మెుటిమలు చాలా ఉంటాయి. మరికొందమంది ఆ మెుటిమలే మచ్చలుగా మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యల వలన వాళ్లు బయట దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాంటి క్రీములతో పనిలేకుండా ఇంట్లో పాటించే చిట్కాల

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:05 IST)
కొందమంది ముఖంపై మెుటిమలు చాలా ఉంటాయి. మరికొందమంది ఆ మెుటిమలే మచ్చలుగా మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యల వలన వాళ్లు బయట దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాంటి క్రీములతో పనిలేకుండా ఇంట్లో పాటించే చిట్కాలతో మెుటిమలను తొలగించుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
పెరుగులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమల తాలూకు మచ్చలు తొలిగిపోతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనని వేరుచేసుకుని గిలక్కొట్టి మృదువుగా చేసుకోవాలి. ఆ తెల్లసొనలో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.  
 
తద్వారా మెుటిమలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఓట్‌మీల్‌ను పొడి చేసుకుని ఆ పొడిలో పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments