Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేప్స్ బ్యూటీ... ద్రాక్ష పండ్లతో అందంగా

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (22:10 IST)
ద్రాక్షలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సూర్యుని కఠినమైన కిరణాల నుండి రక్షణను ఇస్తాయి. ఎండకు వెళ్లినప్పుడు ముఖచర్మం కమిలినట్లనిపిస్తే కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుని వాటి రసాన్ని ముఖం చర్మంపై సున్నితంగా మర్దన చేస్తే చాలు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
 
ద్రాక్షలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని కూడా టోన్ చేస్తుంది. రసాయన యాంటీ ఏజింగ్ క్రీములకు బదులు ద్రాక్ష పళ్లను ఉపయోగించి చూడండి, మీకే తెలుస్తుంది.
 
సుమారు 20 విత్తన రహిత గుజ్జు తీసుకొని మీ ముఖానికి రాయండి. సుమారు 15-20 నిమిషాలు మెత్తగా మసాజ్ చేయండి. ఆ తర్వాత నీటితో కడగాలి. ఇలా ద్రాక్ష రసాన్ని వీలున్నప్పుడల్లా ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments