Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి పాలతో అందానికి మెరుగులు, ఎలా?

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:27 IST)
పెరుగుతున్న కాలుష్యం చర్మానికి చాలా నష్టం కలిగిస్తుంది. ముఖం నుండి ఈ మృతకణాలను తొలగించడం చాలా ముఖ్యం. కొంత సమయం తర్వాత ముఖంపై మృతకణాలు పేరుకుపోతాయి. పచ్చి పాలను ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న మృతకణాలు త్వరగా తొలగిపోతాయి. దీని కోసం పచ్చి పాలను దూదితో ముఖంపై అప్లై చేయాలి.

 
ఈ రెండు పదార్థాలను కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు త్వరగా తొలగిపోయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పాలను మీ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. 

 
అందుకోసం ఒక గిన్నెలో పాలను తీసుకుని కాటన్ సహాయంతో ఈ పాలను ముఖానికి పట్టించాలి. అయితే, ఇలా చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే, ముఖానికి పామాయిల్ ఉన్న పాలను రాసుకోకండి, బదులుగా టోన్డ్ మిల్క్ ఉపయోగించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments