పెరుగుతో పసుపు, గోధుమ పిండిని కలుపుకుని ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే..?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (15:47 IST)
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మంలో ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పెరుగుతో ముఖ సౌందర్యానికి పెంచుకోవచ్చు. 
 
పసుపును పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుగవుతుంది. పెరుగు, దోసకాయను కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ పొడిబారడం తగ్గుతుంది. పెరుగులో ట‌మాటా గుజ్జును క‌లిపి కూడా ముఖానికి రాసుకోవ‌చ్చు. 
 
అలాగే పెరుగులో నిమ్మ‌ర‌సం క‌లిపి చ‌ర్మానికి రాసుకోవాలి. ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం త‌గ్గి చ‌ర్మం రంగు మెరుగుప‌డుతుంది. 
 
పెరుగులో గోధుమ‌పిండిని క‌లిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments