Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో పసుపు, గోధుమ పిండిని కలుపుకుని ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే..?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (15:47 IST)
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మంలో ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పెరుగుతో ముఖ సౌందర్యానికి పెంచుకోవచ్చు. 
 
పసుపును పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుగవుతుంది. పెరుగు, దోసకాయను కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ పొడిబారడం తగ్గుతుంది. పెరుగులో ట‌మాటా గుజ్జును క‌లిపి కూడా ముఖానికి రాసుకోవ‌చ్చు. 
 
అలాగే పెరుగులో నిమ్మ‌ర‌సం క‌లిపి చ‌ర్మానికి రాసుకోవాలి. ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం త‌గ్గి చ‌ర్మం రంగు మెరుగుప‌డుతుంది. 
 
పెరుగులో గోధుమ‌పిండిని క‌లిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments