Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై పెరుగును అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

సిహెచ్
గురువారం, 21 మార్చి 2024 (20:05 IST)
మహిళలు ఎక్కువగా ఉపయోగించే చర్మ సంరక్షణ పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగు మన వంటింట్లో సిద్ధంగా వుంటుంది. పెరుగుని చర్మంపై మర్దించడం వల్ల మేలు కలుగుతుంది. ముఖంపై పెరుగును మర్దిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పెరుగును చర్మానికి లేపనంగా పూయడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలను తొలగించి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగులో ఉండే కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో దోహదపడుతుంది.
పెరుగును ముఖంపై వాడటం వల్ల అది మొటిమలను తగ్గిస్తుంది.
పెరుగులో అధికంగా ఉండే కొవ్వు పదార్ధం చర్మంలో తేమను ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగును ముఖంపై అప్లై చేస్తే అది పిగ్మెంటేషన్‌ను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments