Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు వేసి అక్కడ రాసుకుంటే?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (20:47 IST)
సాధారణంగా ఎండల్లో బయట తిరగడం వలన, దుమ్ము, ధూళి ప్రభావం వలన మహిళల్లో ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా కొంతమందిలో మొటిమల సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ సమస్యల నుండి తప్పించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు వేసి మొటిమల మీద పూతలా వేసి అరగంటయ్యాక కడిగేస్తే మొటిమల సమస్య నియంత్రణలో ఉంటుంది.
 
2. పెసరపిండిలో నాలుగు చుక్కల నిమ్మరసం, కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసి ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషముల తరువాత కడిగేస్తే ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
3. పావు కప్పు టమోటా గుజ్జులో కొద్దిగా పెరుగు వేసి కలిపి ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషముల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని ప్రకాశవంతమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

తర్వాతి కథనం
Show comments