Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు వేసి అక్కడ రాసుకుంటే?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (20:47 IST)
సాధారణంగా ఎండల్లో బయట తిరగడం వలన, దుమ్ము, ధూళి ప్రభావం వలన మహిళల్లో ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా కొంతమందిలో మొటిమల సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ సమస్యల నుండి తప్పించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. కొత్తిమీర రసంలో చిటికెడు పసుపు వేసి మొటిమల మీద పూతలా వేసి అరగంటయ్యాక కడిగేస్తే మొటిమల సమస్య నియంత్రణలో ఉంటుంది.
 
2. పెసరపిండిలో నాలుగు చుక్కల నిమ్మరసం, కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసి ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషముల తరువాత కడిగేస్తే ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
3. పావు కప్పు టమోటా గుజ్జులో కొద్దిగా పెరుగు వేసి కలిపి ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషముల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మం మృదుత్వాన్ని సంతరించుకుని ప్రకాశవంతమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తర్వాతి కథనం
Show comments