Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైటింగ్ చేసేవారు రూజో పండ్లు, సలాడ్స్ తీసుకుంటే...

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (13:03 IST)
ఇపుడు చాలా మంది నాజూకుతనం కోసం డైటింగ్‌లు చేస్తున్నారు. దీంతో సమయానికి ఏదో ఒకటి ఆరగిస్తున్నారు. ముఖ్యంగా, ఫాస్ట్‌ఫుడ్స్‌వను ఇష్టానుసారంగా లాగించేస్తున్నారు. దీంతో డైటింగ్ సంగతి దేవుడెరుగ.. మరింత బొద్దుగా మారిపోతున్నారు. 
 
నిజానికి డైటింగ్ చేయదలచినవారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా, మహిళలు మహిళలు ఎక్కువ సార్లు మోతాదులో తినడం మంచిది. రెండు మూడు గంటలకు ఓసారి ఏదో ఒకటి తినండి. అదికూడా వేగంగా నోట్లో కుక్కేయకుండా మెల్లగా రుచిని ఆస్వాదిస్తూ తింటే కడుపు నిండుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవద్దు. 
 
ఉదాహరణకి పండ్లరసాల కన్నా పండు తినడం మేలు. రోజుకి నాలుగైదు సార్లు పండ్లు, సలాడ్స్ తీసుకోవడం మంచిది. కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల కన్నా ప్రోటీన్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం జోలికి వెళ్లవద్దు. నీళ్లు సరిపడా తాగడం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments