Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

సెల్వి
సోమవారం, 24 జూన్ 2024 (18:45 IST)
పచ్చి మిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే అనేక రోగాల నుండి బయటపడవచ్చుననే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదెలాగో చూద్దాం.. పచ్చి మిరకాయలలో పోషకాలు ఉన్నాయి.  పచ్చి మిరపకాయలను నానబెట్టిన నీటిని తాగడం చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. కారణం ఇందులో విటమిన్ సి వుండటమే. అవి శరీర రోగనిర్ధారణ, వైరస్‌ల నుంచి దూరంగా వుంచుతాయి. ఇంకా ఇందులో బీటా కరోటిన్ ఉంది. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరగడం వలన వచ్చే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.
 
మధుమేహాన్ని నియంత్రించడంలో పచ్చిమిర్చిలను నానబెట్టిన నీరు బాగా పనిచేస్తుంది. మధుమేహ రోగుల చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి పచ్చిమిర్చి నీటిలో వున్నాయి. ఈ నీరు త్రాగితే, మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. అంతేగాకుండా ఇది బరువును నియంత్రిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధిత రోగాలు దూరమవుతాయి. పచ్చిమిర్చిలోని యాంటియాక్సిడెంట్లు, విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 
పచ్చిమిర్చిలను ఎలా నానబెట్టాలి..?
 
రాత్రి నిద్రపోయే ముందు 3-4 పచ్చిమిర్చిలను బాగా కడిగి, దాని మధ్యలో కోసి, 1 గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని తెల్లవారుజామున పరగడుపున త్రాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

తర్వాతి కథనం
Show comments