Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనొప్పికి విరుగుడు.. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి?

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:12 IST)
తలనొప్పి ఇటీవల కాలంలో చాలా మందిని వేధించే సమస్య, ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అవి తక్షణం బాధ నుండి కొంత ఊరటనిచ్చినా, దుష్ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉంది. 
 
కొంత మందికి తలనొప్పి తాత్కాలికంగా ఉంటుంది. మరికొంత మందికి పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. మందులు వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవచ్చు. కొన్ని సాధారణ చిట్కాలు పాటించినట్లయితే తలనొప్పి బాధ నుండి తప్పించుకోవచ్చు. 
 
దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాక, తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి నుదుటిపై రాసుకుని ముప్పై నిమిషాల తరువాత వేడి నీటితో కడిగితే తలనొప్పి తగ్గుతుంది. తాజా ద్రాక్ష పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

తర్వాతి కథనం
Show comments