Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే?

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (13:23 IST)
వేసవిలో మజ్జిగ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మజ్జిక శరీరానికి చలువ చేస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మసాలాలు తిన్నప్పుడు తరచుగా కడుపులో వికారం, గ్యాస్, అసిడిటీ వస్తుంది. దాని నుండి తక్షణమే ఉపశమనం పొందాలంటే మజ్జిగ తప్పనిసరిగా త్రాగాలని చెబుతున్నారు నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. 
 
పచ్చి తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చి త్రాగాలి. ఇలా రోజూ త్రాగితే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు. అలాగే అసిడిటీకి కొబ్బరి నీరు దివ్యౌషధం, కొబ్బరి నీరు త్రాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గించడానికి బెల్లం ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది. 
 
ఇంకా చెప్పాలంటే, ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments