Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామును నిప్పుపై వేసి ఆ పొగను ఒంటికి తగిలేట్టు చేస్తే...?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (11:45 IST)
సాధారణంగా ప్రతీ ఒక్కరికి శరీరంలో ఏదైనా సమస్య తప్పకుండా ఉంటుంది. ఆ సమస్యలను తొలగించుకోవడానికి మందులు, మాత్రలు వాడుతుంటారు. వాటి వాడకం ఎక్కువవుతుంది కానీ.. సమస్య మాత్రం కాస్త కూడా తగ్గలేదని బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే చర్మ వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి అవేంటో చూద్దాం..
 
1. జిల్లేడు పాలలో స్పూన్ ఆముదం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తరచు చర్మానికి రాసుకుంటే.. కాలి ఆనెలు హరించుకుపోతాయి.
 
2. మినుములు చర్మానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిని రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉండాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే.. తెల్లబొల్లి మచ్చలు తగ్గిపోతాయి. అలానే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
 
3. తులసి ఆకుల ద్వారా వచ్చే రసాన్ని తీసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. ఇలా చేస్తే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా పోతాయి.
 
4. చాలామంది శరీర నొప్పులతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటప్పుడు.. వామును నిప్పుపై వేసి ఆ పొగను ఒంటికి తగిలేట్టు చేస్తే చర్మం దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. 
 
5. ఉసిరిక పొడిలో తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది. దీంతో పాటు చర్మంలో ఉండే వ్యర్థాలు కూడా తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments