Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామును నిప్పుపై వేసి ఆ పొగను ఒంటికి తగిలేట్టు చేస్తే...?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (11:45 IST)
సాధారణంగా ప్రతీ ఒక్కరికి శరీరంలో ఏదైనా సమస్య తప్పకుండా ఉంటుంది. ఆ సమస్యలను తొలగించుకోవడానికి మందులు, మాత్రలు వాడుతుంటారు. వాటి వాడకం ఎక్కువవుతుంది కానీ.. సమస్య మాత్రం కాస్త కూడా తగ్గలేదని బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే చర్మ వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి అవేంటో చూద్దాం..
 
1. జిల్లేడు పాలలో స్పూన్ ఆముదం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తరచు చర్మానికి రాసుకుంటే.. కాలి ఆనెలు హరించుకుపోతాయి.
 
2. మినుములు చర్మానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిని రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉండాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే.. తెల్లబొల్లి మచ్చలు తగ్గిపోతాయి. అలానే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
 
3. తులసి ఆకుల ద్వారా వచ్చే రసాన్ని తీసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. ఇలా చేస్తే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా పోతాయి.
 
4. చాలామంది శరీర నొప్పులతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటప్పుడు.. వామును నిప్పుపై వేసి ఆ పొగను ఒంటికి తగిలేట్టు చేస్తే చర్మం దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. 
 
5. ఉసిరిక పొడిలో తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది. దీంతో పాటు చర్మంలో ఉండే వ్యర్థాలు కూడా తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments