Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతి పొడిని పెరుగు లేదా మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే?

మెంతి పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతుల్లో పీచు అధికం. తద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇందులోని కార్బొహైడ్రేట్లు తక్కువగా వుండటం ద్వారా అధిక బరువు పెరగరు. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (14:07 IST)
మెంతి పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతుల్లో పీచు అధికం. తద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇందులోని కార్బొహైడ్రేట్లు తక్కువగా వుండటం ద్వారా అధిక బరువు పెరగరు. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. వేడినీటిలో ఉదయం వేళ పరగడుపున తినాలి. ఇలా చేస్తే శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించుకోవచ్చు. బరువును తగ్గించుకోవచ్చు. జీర్ణశక్తిని పెంచుకోవచ్చు.
 
ఇంకా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. తద్వారా పొట్ట తగ్గుతుంది. మెంతులను పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తర్వాత పౌడర్‌గా చేసుకుని చల్లబడిన తర్వాత తినవచ్చు. లేదంటే ఆ పొడిని గాలి చొరని డబ్బాలో నుంచి.. పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. ఇలాచేస్తే వేడి తగ్గుతుంది. మెంతి పొడిని గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు. ఇది ఆకలిని నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్ - దిగి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

తర్వాతి కథనం
Show comments