Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపరీతంగా తుమ్ములు వస్తున్నాయా? ఐతే ఈ చిట్కా పాటిస్తే చాలు

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (22:36 IST)
కొందరికి విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. అలాంటివారు మెంతులు, వాము, మిరియాలు విడివిడిగా వేయించి, చూర్ణించి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజూ ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూను తేనె కలిపి ఆకుని చుట్టి మెత్తగా నమిలి మింగేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అలర్జీతత్వం తగ్గి సమస్యకు చక్కటి పరిష్కారం కలుగుతుంది.
 
అలాగే మూత్ర వ్యవస్థలో రాళ్లు వున్నట్లయితే మెంతిపొడి 100 గ్రాములు, నల్ల ఉలవలు వేయించి చేసిన పొడి 100 గ్రాములు కలిపి వుంచుకుని రోజూ రెండు పూటలా పూటకి 50 మి.లీ చొప్పున ముల్లంగి రసంలో 2 నుంచి 3 గ్రాముల చూర్ణాన్ని కలిసి సేవిస్తుంటే మూత్రపిండాలు, మూత్రనాళాలు మొదలగు వ్యవస్థలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments