Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ఆకులతో డయాబెటిస్‌‌‌కు చెక్...

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (13:35 IST)
నేటి తరుణంలో చాలామంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వచేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు ఇంగ్లిష్ మాత్రలు వాడుతున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. బిర్యానీ ఆకును తరచు తీసుకుంటే వ్యాధి తగ్గుతుందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. ఈ ఆకును తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
ఒక గిన్నెలో 10 బిర్యానీ ఆకులు వేసి అందులో 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ నుండి దించి 2 నుండి 3 గంటల పాటు మరిగించుకోవాలి. ఇక ఆకులను వడగట్టి సగం గ్లాస్ చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి. ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు. ఉదయం బ్రేక్‌పాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 రోజులు క్రమంగా వాడాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
 
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
1. ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయండం వలన డయాబెటిస్ కంట్రోల్‌లోకి వస్తుంది.
2. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు.
3. క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments