Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిప్పతీగతో మధుమేహం, ఒబిసిటీ పరార్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (22:38 IST)
డయాబెటిస్ వున్నవారికి తిప్పతీగ భేష్‌గా పనిచేస్తుంది. షుగర్ ఉన్నవారు అర టీస్పూన్ తిప్పతీగ రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు.. రోగ నిరోధక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. 
 
అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల తిప్పతీగ రసాన్ని బాగా కలిపి తాగాలి. అయితే మోతాదుకు మించరాదు.
 
ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు ఈ తిప్ప తీగ చూర్ణాన్ని వాడటం మంచిది. రాత్రి భోజనం అనంతరం పావు టీస్పూన్ తిప్ప తీగ చూర్ణానికి 1 టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇంతకు మించి మోతాదులో చూర్ణాన్ని తీసుకోరాదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments