Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేపచిగుళ్ళు, పత్తిగింజల లోపలి పప్పు ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (14:16 IST)
ఎంతో మందిని పీడిస్తున్న వ్యాధి డయాబెటిస్. దీనిని షుగర్, మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. ఇది ఒకసారి మొదలైతే ఇక తగ్గిటమంటూ ఉండదు. కాబట్టి వ్యాధి పెరగకుండా చూసుకోవడమే రోగులు చేయవలసింది...
 
1. నేరేడు కాయలోని గింజలను తీసుకుని బాగా దంచి అన్నంలో కలుపుకుని తిన్నా, మజ్జిగలో కలుపుకుని త్రాగినా షుగర్ వ్యాధి పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
2. మెంతుల్ని మొలకలు కట్టించి, బాగా ఎండబెట్టి దోరగా వేయించుకోవాలి. దీన్ని రోజూ అన్నంలో కారప్పొడి కలిగితింటున్నట్లు తింటే.. మధుమేహ వ్యాధిని అరికట్టవచ్చును.
 
3. ఉసిరికాయలలోని గింజలను తీసివేసి, దానికి సమానంగా పసుపు తీసుకుని రెంటినీ కలిపి బాగా దంచి పొడి చేసుకోవాలి. దీన్ని రోజుకు రెండుపూటలా ఒక చెంచా చొప్పున మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే షుగర్ వ్యాధి పూర్తి కంట్రోల్లో ఉంటుంది.
 
4. పొడిపత్రి అనే ఆకు వనమూలికలు అమ్మే కొట్లలో లభిస్తుంది. పల్లేటూర్లలో ఉండే వాళ్లకి ఈ మొక్క బాగా తెలుస్తుంది. పొడపత్రి ఆకులు, మారేడు లేత చిగుళ్ళు, నేరేడు గింజల లోపలి పప్పు, లేత వేపచిగుళ్ళు, పత్తిగింజల లోపలి పప్పు.. వీటన్నింటిని సమానంగా తీసుకుని బాగా ఎండబెట్టి ఆ తరువాత పొడి చేసుకోవాలి. 
 
5. ఈ పొడిని రోజూ క్రమం తప్పకుండా మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే డయాబెటిస్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే.. ఈ పొడిని మూడుపూటలా తీసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments