Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావి చెట్టు బెరడును బూడిద రూపంలో తీసుకుంటే?

రావి చెక్కను నీటిలో ఉడికించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రావి పండ్లను ఎండబెట్టుకుని పొడి చేసి అందులో కొద్దిగా తేనెను లేదా వేడినీళ్లలో కలుపుకుని సేవిస్తే ఉబ్బసం వంటి సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టు బెరడును కాల్చుకుని దానిలో న

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:27 IST)
రావి చెక్కను నీటిలో ఉడికించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రావి పండ్లను ఎండబెట్టుకుని పొడి చేసి అందులో కొద్దిగా తేనెను లేదా వేడినీళ్లలో కలుపుకుని సేవిస్తే ఉబ్బసం వంటి సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టు బెరడును కాల్చుకుని దానిలో నుండి వచ్చే బూడిదను నీటిలో కలుపుకుని వడగట్టి తీసుకుంటే గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు తగ్గుతాయి.
 
ఈ ద్రావణంలో పాలు, చక్కెర కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే మహిళలలో వచ్చే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. లేత రావి ఆకులను మెత్తగా నూరుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త విరేచనాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

తర్వాతి కథనం
Show comments