Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

కొబ్బరి పాలలో పటిక బెల్లం కలుపుకుని తీసుకుంటే?

కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని పెరుగుతో కలుపుకుని ప్రతిరోజూ సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కడుపులోని మంటను తగ్గిస్తుంది. క

Advertiesment
coconut mil
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (10:28 IST)
కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని పెరుగుతో కలుపుకుని ప్రతిరోజూ సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కడుపులోని మంటను తగ్గిస్తుంది. కొబ్బరిలో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. ఈ కొబ్బరి చూర్ణం శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది.
   
 
కొబ్బరి నీరు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయుటకు ఉపయోగపడుతాయి. నేత్ర సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. కొబ్బరి పెంకు నుండి తయారుచేసిన తైలంతో మర్దన చేసుకుంటే పలు రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. కొబ్బరి పాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి. కొబ్బరి పాలలో పటిక బెల్లం కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ల కింద రాస్తే...