Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కై టీడీపీని వేధిస్తున్నారు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:03 IST)
కొందరు పోలీసుల వ్యవహారశైలి శృతి మించుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు, వైసీపీ నేతలతో కుమ్మక్కై టీడీపీ నేతలను అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశారన్న కారణంతో, టీడీపీ కార్యకర్త అంజిపై అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు.

కండ్రికలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే, దాడి చేసినవారిని వదిలేసి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్‌ పుస్తకాలన్నీ నిండిపోయాయన్నారు. తప్పుడు కేసులకు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ పాలనలో పోలీసుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments