Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షీణించిన వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం

ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరిలో వైపీ సుబ్బారెడ్డి ఎంపీ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యుల సలహా

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (11:18 IST)
ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరిలో వైపీ సుబ్బారెడ్డి ఎంపీ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి తరలించారు. 
 
గత మూడు రోజులుగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఈ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన షుగర్, బీపీ లెవల్స్ పడిపోయినట్టు ఈ ఉదయం పరీక్షలు జరిపిన వైద్యులు ధ్రువీకరించారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని సిఫార్సు చేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆయన్ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments