అవి ఆర్మీ హెలికాఫ్టర్లు... దేశ భద్రతలో జోక్యం చేసుకోలేం : వైవీఎస్ చౌదరి

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (13:55 IST)
ఇటీవల తిరుమల గిరులపై హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అవి మిలిటరీకి చెందిన హెలికాఫ్టర్లు అని, దేశ భద్రత విషయంలో జోక్యం చేసుకోలేమని ఆయన అన్నారు.
 
ఈ నెల 25వ తేదీన తిరుమల కొండపై మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇవి కలకలం రేపాయి. తిరుమల గగనతలంపై విమానాలు, హెలికాఫ్టర్లు ఎగరడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్లు మిలిటరీకి చెందినవని చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం జోక్యం చేసుకోలేమని చెప్పారు.
 
ఇకపోతే, సులభ కార్మికుల ఆకస్మికంగా విధులను బహిష్కరించడంపై ఆయన స్పందిస్తూ, భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. విధులకు హాజరైన తర్వాత డిమాండ్లు అడిగితే తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. తితిదే ఉద్యోగులకు త్వరలోనే ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. తితిదే ఉద్యోగులకు కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments