ఇది రాజకీయ స‌భ కాదు... ద‌గాప‌డ్డ రైతుల స‌భ‌!

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:12 IST)
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తోన్నసభకు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘు రామ కృష్ణం రాజు హాజ‌రై, ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. రైతుల ప‌క్షాన ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లో త‌న‌దైన శైలిలో మాట్లాడారు. 
 
 
ఇది దగా పడ్డ రైతుల సభే కానీ, రాజకీయ సభ కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు రఘురామ హాజరయ్యారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నఎంపీ రఘురామకు అమరావతి జేఏసీ నేతలు స్వాగతం పలికారు. రైతులకు మద్దతు కోసం అన్ని వర్గాలు తరలివస్తున్నాయన్నారు. ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. నూరు శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డుకునే మేఘాలు అశాశ్వతమని, అమరావతే శాశ్వతం అని రఘురామ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments