Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు బలహీన పార్టీలు కలవడం వల్ల మాకు నష్టం లేదు: వైకాపా ఎంపీ

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న రెండు పార్టీలు కలవడం వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని అధికార వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడలో భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీల అగ్రనేతల మధ్య సమన్వయ సమావేశం జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, ఎక్కడైనా రెండు బలహీనమైన పార్టీలు బలపడాలని కోరుకుంటే పొత్తుతో ముందడుగు వేయాలనుకుంటాయని, రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలది అటువంటి ప్రయత్నమేనని చెప్పారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కారణంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు.
 
పైగా, రెండు పార్టీల విధానాలేమిటో గురువారం సాయంత్రంలోగా తేలుతుందని, ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేయొచ్చన్నారు. ఏదిఏమైనా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఒనగూరే ఫలితం ఏమిటన్నది తేలాలంటే నాలుగున్నరేళ్లపాటు ఆగాలని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఏది జరిగినా అత్యంత బలంగా తమ పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments