Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (07:11 IST)
విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ఖాయమని, ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పినా ఆగదని ఆయన అన్నారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా విశాఖకు పరిపాలన రాజధానిని అడ్డుకోలేరన్నారు. 
 
ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, విశాఖకు ఏపీ పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందన్నారు. ఈ విషయంలో ఎవరు ఆపినా విశాఖకు పరిపాలన రాజధాని ఆగదన్నారు. 
 
ఇకపోతే, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇచ్చే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అణగారిన వర్గాలకు అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments