Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (07:11 IST)
విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ఖాయమని, ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పినా ఆగదని ఆయన అన్నారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా విశాఖకు పరిపాలన రాజధానిని అడ్డుకోలేరన్నారు. 
 
ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, విశాఖకు ఏపీ పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందన్నారు. ఈ విషయంలో ఎవరు ఆపినా విశాఖకు పరిపాలన రాజధాని ఆగదన్నారు. 
 
ఇకపోతే, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇచ్చే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అణగారిన వర్గాలకు అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments