Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉంది : విజయసాయి జోస్యం

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:50 IST)
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి, అసహనంలో కూరుకునిపోయారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ వెంటిలేటర్ మీద వున్న పార్టీ అంటూ సెటైర్లు వేశారు. అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే బూతులు మాట్లాడిస్తూ కుంటిసాకులతో దీక్షలు చేస్తూ రాజకీయలబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇక, టీడీపీ హయాంలో ప్రజా కంఠక పాలన సాగిందని గుర్తుచేసిన విజయసాయిరెడ్డి.. వైసీపీ పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు. అందుకే ప్రభుత్వం చేసే మంచి చంద్రబాబుకి నెగెటివ్‌గా కనిపిస్తోందన్నారు.
 
మరోవైపు నారా లోకేష్ అసహ్యకరమైన భాషతో ట్వీట్లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిరెడ్డి.. లోకేశ్‌ను సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని విజయసాయిరెడ్డి సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments