తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉంది : విజయసాయి జోస్యం

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:50 IST)
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి, అసహనంలో కూరుకునిపోయారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ వెంటిలేటర్ మీద వున్న పార్టీ అంటూ సెటైర్లు వేశారు. అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే బూతులు మాట్లాడిస్తూ కుంటిసాకులతో దీక్షలు చేస్తూ రాజకీయలబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇక, టీడీపీ హయాంలో ప్రజా కంఠక పాలన సాగిందని గుర్తుచేసిన విజయసాయిరెడ్డి.. వైసీపీ పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు. అందుకే ప్రభుత్వం చేసే మంచి చంద్రబాబుకి నెగెటివ్‌గా కనిపిస్తోందన్నారు.
 
మరోవైపు నారా లోకేష్ అసహ్యకరమైన భాషతో ట్వీట్లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిరెడ్డి.. లోకేశ్‌ను సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని విజయసాయిరెడ్డి సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments