Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత భవనంలో ప్రభుత్వ ఆఫీసులు.. రూ.కోట్లు కొల్లగొట్టిన కోడెల : విజయసాయిరెడ్డి

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (12:46 IST)
మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్ పదవికి కోడెల కళంకం తెచ్చారని మండిపడ్డారు. తన సొంత భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను నెలకొల్పి అద్దె రూపంలో కోట్లాది రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ప్రజాధనం దోపీడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు. ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఫార్మసీ కౌన్సిల్ వంటి కార్యాలయాలను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించారు. చదరపు అడుగుకు రూ.16 అద్దె అయితే, పైరవీ చేసుకుని రూ.25 వేలు తీసుకున్నారు. ఇలా రూ.4.50 కోట్లకు పైగానే ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments