Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోచుకోవాలన్న యావేగానీ పూర్తి చేయాలన్న ధ్యాస లేదు : విజయసాయిరెడ్డి

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (13:52 IST)
ప్రజా ధనాన్ని దోచుకోవాలన్న యావే గానీ, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేకుండా పోయిందని వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  విమర్శల వర్షం కురిపించారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ ఐదేళ్ల తర్వాత కూడా పూర్తి చేయలేక పోయారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. 
 
పైగా, అధికారంలో ఉన్నంతకాలం దోచుకోవాలన్న యావేగానీ, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే లేకుండా పోయిందన్నారు. కేంద్రం కావాల్సినన్ని నిధులు ఇచ్చినా గత ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో సగం కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments