Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోచుకోవాలన్న యావేగానీ పూర్తి చేయాలన్న ధ్యాస లేదు : విజయసాయిరెడ్డి

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (13:52 IST)
ప్రజా ధనాన్ని దోచుకోవాలన్న యావే గానీ, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేకుండా పోయిందని వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  విమర్శల వర్షం కురిపించారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ ఐదేళ్ల తర్వాత కూడా పూర్తి చేయలేక పోయారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. 
 
పైగా, అధికారంలో ఉన్నంతకాలం దోచుకోవాలన్న యావేగానీ, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే లేకుండా పోయిందన్నారు. కేంద్రం కావాల్సినన్ని నిధులు ఇచ్చినా గత ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో సగం కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments