Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అంకుశం' చిత్రంలో రామిరెడ్డికి పట్టిన గతే - అచ్చెన్నాయుడికి వైకాపా ఎమ్మెల్సీ వార్నింగ్

Webdunia
సోమవారం, 30 మే 2022 (15:57 IST)
తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంకుశం చిత్రంలో విలన్ రామిరెడ్డిని కొట్టుకుంటూ నడిరోడ్డుపై తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్తానంటూ హెచ్చరించారు. 
 
ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులో సీఎం జగన్‌పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో స్పందించారు. 
 
జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని కొట్టినట్టు కొడుతూ రోడ్డుపై తీసుకెళతామని ఘాటుగా హెచ్చరించారు. రాజకీయంగా అచ్చెన్నాయుడు అంతు చూస్తామని, ఇదే తన ఆశయమని దువ్వాడ శ్రీనివాస్ శపథం చేశారు. 
 
సీఎం జగన్ కోసం ఏమైనా చేస్తానని, చివరకు ఆత్మాహుతి దళంగా కూడా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. జీవితం మీద, ప్రాణం మీద ఆశలేని వ్యక్తినని, టీడీపీ నేతలు ఈ విషయాన్ని గమనించి నోటిని అదుపులో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments