Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీకి వెళితే.... ఏ ఎమ్మెల్యే ఏ పార్టీవారో తెలియడంలేదు (వీడియో)

ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భం

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:32 IST)
ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవారో అర్థంకానట్లుగా పరిస్థితి తయారైందన్నారు. వైసీపికి చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. రోజా మాటల్లోనే..... వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments