Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీకి వెళితే.... ఏ ఎమ్మెల్యే ఏ పార్టీవారో తెలియడంలేదు (వీడియో)

ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భం

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:32 IST)
ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవారో అర్థంకానట్లుగా పరిస్థితి తయారైందన్నారు. వైసీపికి చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. రోజా మాటల్లోనే..... వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments