Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లకు అంత పవర్ ఇచ్చారు.. ప్రజలు మా దగ్గరికి ఎలా వస్తారు?

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:27 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై కర్నూలు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. 
 
మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో గురువారం నిర్వహించిన వాలంటీర్‌ సత్కారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు రావడం మానేశారని చెప్పుకొచ్చారు. 
 
రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలకు లేని పవర్ సీఎం జగన్ వాలంటీర్లకు ఇచ్చారని మండిపడ్డారు. చివరకు ఎమ్మెల్యే వద్దకు కూడా ప్రజలు రావడం లేదని చెప్పుకొచ్చారు. 
 
రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments