Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లకు అంత పవర్ ఇచ్చారు.. ప్రజలు మా దగ్గరికి ఎలా వస్తారు?

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:27 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై కర్నూలు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. 
 
మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో గురువారం నిర్వహించిన వాలంటీర్‌ సత్కారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు రావడం మానేశారని చెప్పుకొచ్చారు. 
 
రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలకు లేని పవర్ సీఎం జగన్ వాలంటీర్లకు ఇచ్చారని మండిపడ్డారు. చివరకు ఎమ్మెల్యే వద్దకు కూడా ప్రజలు రావడం లేదని చెప్పుకొచ్చారు. 
 
రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీ ముద్ర చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం

Mohanlal: మైథాల‌జీ ఎలిమెంట్స్‌తో యోధునిగా మోహ‌న్‌లాల్ మూవీ వృష‌భ

Barbarik: పైసా ఖర్చులేకుండా పబ్లిసిటీ వచ్చింది : విజయ్‌పాల్ రెడ్డి ఆదిదాల

అనుష్క శెట్టి బాటలో ఐశ్వర్య లక్ష్మి.. సోషల్ మీడియాకు బైబై

Naresh: అమ్మ కోప్పడితే చనిపోవాలనుకున్నా: నరేశ్; అమ్మకు అబద్దాలు చెప్పేదాన్ని : వాసుకీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

తర్వాతి కథనం
Show comments