చంద్రబాబును వదిలే ప్రసక్తే లేదు.. రైతుల్ని మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం...?

Webdunia
శనివారం, 18 మే 2019 (12:50 IST)
రైతులను మోసం చేసి అక్రమంగా రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబును వదలబోనని వైకాపా మ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అంతేగాకుండా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చి.. జగన్ సీఎం అయినప్పటికీ.. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబుపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
 
తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబుపై తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే రాజధాని మార్పు జరుగుతుందని కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 
 
దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత క్లారిటీ ఇచ్చారని ఆళ్ల తెలిపారు. అయితే రైతులను మోసం చేసి బలవంతంగా భూములు లాక్కొనే ప్రయత్నం మాత్రం తమ ప్రభుత్వం చెయ్యదని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments