Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో కునుకు తీసిన పేర్నినాని.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:32 IST)
ఏపీ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేపధ్యంలో మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. 

అసెంబ్లీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ జరుగుతున్న సమయంలో కీలక అంశాలను మంత్రి బుగ్గన స్పీకర్‌కు తెలుపుతుండగా.. వెనుకాల కూర్చున్న మంత్రి పేర్ని నాని నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
 
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ దేశంలోనే సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన బుగ్గన చెప్తున్న స్పీచ్ సమయంలో పేర్ని నాని కునుకు తీయటం విమర్శలకు దారితీస్తుంది. 
 
ఇంత సీరియస్ మ్యాటర్ గురించి చర్చ జరుగుతుంటే.. మంత్రి  హోదాలో ఉన్న పేర్నినాని పడుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  పేర్నినాని తూలి పడబోవటం దానిని కవర్ చేయటానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ రికార్డ్ అవ్వటం.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments