Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు మొర్రో అని చెప్పినా పట్టించుకోలేదు, అందుకే ఓడాము: కాటసాని

ఐవీఆర్
ఆదివారం, 9 జూన్ 2024 (18:10 IST)
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసిపి పరాజయానికి ప్రధాన కారణమైందని ఆ పార్టీ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సరిగ్గా పదిరోజుల నుంచి ఈ చట్టంపై తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిందనీ, ఆ చట్టంతో ప్రభుత్వం భూములు లాగేసుకుంటుందని చెప్పడంతో చాలామంది దాన్ని నమ్మేశారని అన్నారు.
 
తాము ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ చట్టంపై ప్రజలు తమను నిలదీసారనీ, ఆ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. ఈ చట్టాన్ని ప్రస్తుతం పక్కన పడేయాలని చెప్పినా వినలేదనీ, అందువల్ల పార్టీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు.
 
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫోటో వేయడాన్ని కూడా గ్రామీణ ప్రజలు నిలదీశారని వెల్లడించారు. ఇలాంటి తప్పుల వల్ల పార్టీ పరాజయం అయ్యిందని అభిప్రాయపడ్డారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments