Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్ర‌మాదానికి వైసీపీ వారే కార‌ణం; రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేత‌లు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:44 IST)
గుమ్మగట్ట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం, కేవ‌లం వైసీపీ కార్య‌క‌ర్త‌ల వ‌ల‌నే జ‌రిగింద‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా, కళ్యాణ దుర్గం నియోజకవర్గం, బ్రహ్మ సముద్రం మండలం, ముప్పులకుంట, కోడిపల్లి గ్రామాలకు చెందిన, ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు స‌హా, రాయదుర్గం ప్రాంతానికి చెందిన మ‌రో మ‌గ్గురు ఈ ప్ర‌మాదంలో మృత్యువాత పడ్డారు. 
 
 
వైసీపీ వారు కావాల‌నే వాహ‌నంతో ఢీకొట్టార‌ని, ప్ర‌మాదానికి కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని రాయదుర్గంలో అనంత పార్లమెంట్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు డిమాండు చేశారు. ఆయ‌న‌తో పాటు ఆందోళనలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ  చైర్మన్ దొడగట్ట నారాయణ, పట్టణ కన్వీనర్ మురళి, బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, పార్లమెంట్ కమిటీ టీడీపీ కార్యదర్శి తలారి సత్తి, మాజీ మండల కన్వీనర్ మంజు, శివ, మాజీ ఎంపీటీసీ రవి, మాజీ సర్పంచ్ బసవరాజు తదితరులు రోడ్డుపై బైఠాయించి త‌మ నిర‌స‌న తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments