Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలోకి రాధా? జగన్ రాధను సొంత తమ్ముడిలా చూసుకున్నా..?

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (16:29 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసీపీలోనే ఉండిపోయింది. 
 
విజయవాడ నగర వాసుల కళ అయిన కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో రాధా పార్టీ మారిపోయారు. జగన్ రాముడైతే నేను లక్ష్మణుడులా ఉన్నానని రాధా జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.
 
అయితే జగన్ ఎప్పుడు రాధను సొంత తమ్ముడిలా చూసుకున్నా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంగవీటి రంగా కాంబినేషన్ ఇప్పుడు జగన్ రాధాలా మాదిరిగా ఉందని అందరూ అనుకున్నారు. అయితే పార్టీ నుండి వెళ్ళిపోయినా రాధ మళ్ళీ తిరిగి తన సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. 
 
తన అన్నయ్య జగన్‌కు ఎలాగైన ఒప్పించి వైసీపీలోకి వెళ్ళిపోతారు అని చంద్రబాబును నమ్మి మోసపోయానని చెప్పారట. ప్రస్తుతం వైసీపీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అవసరం. అలాగే రాధా తప్పటడుగులు వేసినా రంగాపై ఉన్న అభిమానం పార్టీకి ఉపయోగపడుతుందని కొందరు జగన్‌కు సూచించారట. అన్ని కుదిరితే మరికొద్ది రోజుల్లోనే రాధా తిరిగి జగన్ చెంతకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments