Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (11:25 IST)
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అన్నదాత సుఖీభవ పథకం కింద, ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20,000 (రూ. 6,000 కేంద్ర & రూ. 14,000 రాష్ట్రం) ఆర్థిక సహాయం అందిస్తుంది. 
 
మునుపటి వైకాపా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సహాయంగా సంవత్సరానికి రూ. 13,500 (రూ. 6,000 కేంద్రం రూ. 7,500) అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments