Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ‌ప‌ల్లి క‌ళాకారుడికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (21:27 IST)
కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల‌ను త‌యారు చేసే క‌ళాకారుడు కూరేళ్ళ వెంక‌టా చారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
వై.యస్.ఆర్.అచీవ్ మెంట్ అవార్డు అందించింది. ఈ సంద‌ర్బంగా క‌ళాకారుడు వెంక‌టాచారిని ఘ‌నంగా స‌న్మానించారు.

గొల్లపూడి బీసీ భవన్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛాంబర్లో చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవార్డ్ వెంకటాచారికి  రావడం విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణ‌మ‌న్నారు.

కొండపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు వేల్పుకొండ శ్రీనివాస్, కత్తురోజు రామకృష్ణ ,తుమాటి కృష్ణమాచారి, వై.సి.పి.మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్ కరీంఖాన్, బీసీ సంఘ నాయకులు వెంకటేశ్వరావు, అంకినీడు గారు ,పెదప్రోలు బ్రహ్మం, జవ్వాది సుధీర్ త‌దిత‌రులు ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments