Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌ ఆడిన సీఎం జగన్‌: బ్యాట్​పట్టి రెండు బంతులు ఆడారు..

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (20:51 IST)
కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 4 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లెడ్ లైట్ల నిర్మాణానికి కూడా జగన్ శంకుస్థాపన చేశారు. 
 
అనంతరం.. సరదాగా కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో క్రికెట్‌ ఆడారు. పాలనలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కడప జిల్లా పర్యటనలో కాసేపు సరదాగా క్రికెట్​ ఆడారు. బ్యాట్​పట్టి రెండు బంతులు ఆడి ముఖ్యమంత్రి అభిమానులను అలరించారు. 
 
సీఎం జగన్ క్రికెట్ ఆడిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను ఆయన సందర్శించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments