Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహం ధ్వసం.. కత్తితో నరికి?

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (11:54 IST)
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు షాకయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ చిత్తూరు-పుత్తూరు రోడ్డుపై నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.   
 
ఇటీవల ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొప్పరపాలెంలోని వైఎస్సార్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు. 
 
విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో.. మెడలోని దండలు పూర్తిగా కాలిపోయి.. విగ్రహం బీటలు వారింది. అర్ధరాత్రి మంటలు రావడంతో.. గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments