Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు చంద్రన్న పుట్టినరోజు శుభాకాంక్షలు...

రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న రాజకీయనేతలు, ఇప్పుడు నిజజీవితంలో ఏవిధంగా ఉంటున్నారో ఆశ్చర్యమేస్తోంది. అసలు వారి మధ్య వైరం శాసనసభల వరకు లేదా ప్రజా సభలకు అనుకుంటే

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (21:27 IST)
రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న రాజకీయనేతలు, ఇప్పుడు నిజజీవితంలో ఏవిధంగా ఉంటున్నారో ఆశ్చర్యమేస్తోంది. అసలు వారి మధ్య వైరం శాసనసభల వరకు లేదా ప్రజా సభలకు అనుకుంటే పొరపాటే. ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వైరం ఉన్నవారు ఒక్కసారిగా ఎలా ఒకరిపై ఒకరు ఏవిధంగా ప్రేమాప్యాయతలు చూపుతున్నారో చూడండి. 
 
వారెవరో కాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి. జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలపడమే కాకుండా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. ఏమో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో గానీ ఇప్పుడు వ్యక్తిగతంగా మాత్రం శత్రువులు మిత్రులుగా మారారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments