Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు చంద్రన్న పుట్టినరోజు శుభాకాంక్షలు...

రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న రాజకీయనేతలు, ఇప్పుడు నిజజీవితంలో ఏవిధంగా ఉంటున్నారో ఆశ్చర్యమేస్తోంది. అసలు వారి మధ్య వైరం శాసనసభల వరకు లేదా ప్రజా సభలకు అనుకుంటే

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (21:27 IST)
రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న రాజకీయనేతలు, ఇప్పుడు నిజజీవితంలో ఏవిధంగా ఉంటున్నారో ఆశ్చర్యమేస్తోంది. అసలు వారి మధ్య వైరం శాసనసభల వరకు లేదా ప్రజా సభలకు అనుకుంటే పొరపాటే. ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వైరం ఉన్నవారు ఒక్కసారిగా ఎలా ఒకరిపై ఒకరు ఏవిధంగా ప్రేమాప్యాయతలు చూపుతున్నారో చూడండి. 
 
వారెవరో కాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి. జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలపడమే కాకుండా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. ఏమో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో గానీ ఇప్పుడు వ్యక్తిగతంగా మాత్రం శత్రువులు మిత్రులుగా మారారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments