Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ప్రధానితో భేటీకానున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (07:38 IST)
హస్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విజయవాడ గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన విషయం తెల్సిందే. ఆ రాత్రికి హస్తినలోనే బస చేసిన ఆయన... సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. 
 
ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో కూడా భేటీ అవుతారు. ఈ పర్యటనలో సీఎం జగన్ వెంట ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఉండే అవకాశం ఉంది. కానీ, ప్రధాని మోడీతో మాత్రం ఆయన ఒంటరిగా భేటీ అవుతారని సన్నిహత వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments